గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ని ‘కన్నప్ప’ టీమ్ కలిసినట్లుగా మంచు మోహన్ బాబు ట్విట్టర్ ఎక్స్ వేదికగా తెలుపుతూ.. కొన్ని ఫొటోలను షేర్ చేశారు.