హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే..

ABN, Publish Date - Jan 08 , 2025 | 06:09 PM

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 1/7

ఐశ్వర్య రాజేష్ ఎందుకు జర్నలిస్ట్‌ని కొట్టింది? అని మీకు అనుమానం కలగవచ్చు. అయితే హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ సీరియస్‌గా కొట్టలేదు సరదాగా మాత్రమే కొట్టారు. అసలు విషయం ఏమిటంటే

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 2/7

వెంకటేష్ సరసన హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో వెంకటేష్ పక్కన గడుసు పెళ్ళాం పాత్రలో ఆమె కనిపించనుంది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 3/7

సినిమాలోనే కాకుండా సినిమా ప్రమోషనల్ ఈవెంట్స్‌లో కూడా వెంకటేష్‌ని కొడుతున్నట్లుగా కనిపించడంతో ఒక జర్నలిస్ట్ ఆమెను ఇదే విషయం అడిగారు.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 4/7

మొన్న ప్రమోషనల్ ఈవెంట్‌లో కూడా వెంకటేష్‌గారిని కొట్టినట్టు ఉన్నారు కదా అని అడిగితే అవునని ఆమె సరదాగా సమాధానమిచ్చింది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 5/7

మిమ్మల్ని కూడా కొట్టాలా అంటూ వెంకటేష్‌ని జబ్బ మీద చరిచినట్టుగానే సదరు జర్నలిస్ట్ జబ్బ మీద కూడా చరిచింది. అదీ కూడా సరదాగానే. దీంతో ఆ ఇంటర్వ్యూలో అంతా సందడి వాతావరణం నెలకొంది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 6/7

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో వెంకటేష్ సరసన హీరోయిన్లుగా ఐశ్వర్య రాజేష్‌తో పాటు మీనాక్షి చౌదరి కూడా నటించింది.

హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ జర్నలిస్ట్‌ని ఎందుకు కొట్టిందంటే.. 7/7

ఈ సినిమాని దిల్ రాజు సమర్పిస్తుండగా శిరీష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా రిలీజ్ అవుతున్నా కూడా ఈ సినిమాను కూడా రిలీజ్ చేయడానికి దిల్ రాజు ధైర్యంగా ముందుకు వస్తున్నారు.

Updated at - Jan 08 , 2025 | 06:29 PM