Just A Minute: ‘జస్ట్ ఏ మినిట్’ మూవీ ట్రైలర్

ABN, Publish Date - Jul 13 , 2024 | 08:04 PM

‘ఏడు చేపల కథ’ ద్వారా పరిచయమైన అభిషేక్ పచ్చిపాల హీరోగా నజియా ఖాన్, వినీషా జ్ఞానేశ్వర్ హీరోయిన్లుగా రెడ్ స్వాన్ ఎంటర్టైన్మెంట్, సుధర్మ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘జస్ట్ ఏ మినిట్’. తన్వీర్ మరియు ప్రకాష్ నిర్మించిన ఈ చిత్రానికి యశ్వంత్ దర్శకుడు. కామెడీ లవ్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం జూలై 19న విడుదల కానుండగా.. తాజాగా మేకర్స్ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

Updated at - Jul 13 , 2024 | 08:04 PM