విశ్వంభర’ చిత్రం సెట్స్లో చిరంజీవితో భేటీ
ABN, Publish Date - Jun 21 , 2024 | 12:51 AM
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ‘విశ్వంభర’ చిత్రం సెట్స్లో చిరంజీవితో భేటీ అయ్యారు...
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ గురువారం ‘విశ్వంభర’ చిత్రం సెట్స్లో చిరంజీవితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా దుర్గేశ్ను చిరంజీవి శాలువా కప్పి సత్కరించారు. మంత్రిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నెరవేర్చడంలో దుర్గేశ్ విజయం సాధించాలని చిరంజీవి ఆకాంక్షించారు.