సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

ఆ ఇద్దరిలో ఎవరు?

ABN, First Publish Date - 2020-06-12T06:34:04+05:30

మహేశ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మహేశ్‌ సరసన కథానాయికగా ఎవర్ని ఎంపిక చేద్దామనే చర్చలు జరుగుతున్నాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహేశ్‌ హీరోగా పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో మహేశ్‌ సరసన కథానాయికగా ఎవర్ని ఎంపిక చేద్దామనే చర్చలు జరుగుతున్నాయి.  ప్రస్తుతం ఇద్దరు హీరోయిన్ల పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ‘భరత్‌ అనే నేను’లో మహేశ్‌ సరసన నటించిన కియారా అడ్వాణీ కాగా, మరో నాయిక కీర్తి సురేశ్‌. అయితే ఇంతకుముందే కియారా పేరు వినిపించినా ఇప్పుడు కీర్తి సురేష్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఫైనల్‌గా మహేశ్‌ సరసన ఎవరు నటిస్తారో చూడాలి. అన్నీ ఓకే అయితే సెప్టెంబర్‌ నెలలో ఈ చిత్రం పట్టాలెక్కవచ్చు.


Updated Date - 2020-06-12T06:34:04+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!