సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

శ్రద్ధా శ్రీనాథ్‌ ‘కలియుగం’

ABN, First Publish Date - 2020-11-06T17:33:50+05:30

మహాప్రళయం తర్వాత ఈ భూలోకం ఏ విధంగా ఉంటుందన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కలియుగం’. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాశ్రీనాథ్‌ నటించనున్నారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహాప్రళయం తర్వాత ఈ భూలోకం ఏ విధంగా ఉంటుందన్న కథాంశంతో రూపొందుతున్న చిత్రం ‘కలియుగం’. ఇందులో హీరోయిన్‌గా శ్రద్ధాశ్రీనాథ్‌ నటించనున్నారు. ఈ కథ చెప్పగానే నటించేందుకు శ్రద్ధా శ్రీనాధ్‌ అంగీకరించినట్లు దర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ తెలిపారు. గతంలో పలు లఘుచిత్రాలకు దర్శకత్వం వహించిన ప్రమోద్‌ సుందర్‌ ఈ హర్రర్‌, థ్రిల్లర్‌ చిత్రం కోసం చక్కని కథను రూపొందించారు. ఆర్కే ఇంటర్నేషనల్‌ తరఫున ప్రైమ్‌ సినిమాస్‌ సంస్థ అధినేత కేఎస్‌. రామకృష్ణ భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ చెన్నైలో వచ్చే యేడాది జనవరి నుండి ప్రారంభమవుతోంది. ఈ చిత్రం తమిళ ప్రేక్షకులకు వింత అనుభూతి కలిగిస్తుందని దర్శకుడు ప్రమోద్‌ సుందర్‌ తెలిపారు.

Updated Date - 2020-11-06T17:33:50+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!