సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

సినీ కార్మికుల కోసం రూ.3 ల‌క్ష‌లు విరాళం ప్ర‌క‌టించిన కె.కె.రాధామోహ‌న్‌

ABN, First Publish Date - 2020-04-06T17:37:20+05:30

నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా సమస్య వలన షూటింగ్ లు అన్నీ ఆగిపోయి వాటి మీదే ఆధారపడి వున్న సినీ కార్మికుల సంక్షేమం కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పాటైన కరోనా క్రైసిస్ ఛారిటీ (సి సి సి) కి తనవంతు సహాయంగా 'ఒరేయ్.. బుజ్జిగా' నిర్మాత, శ్రీ సత్య సాయి ఆర్ట్స్ అధినేత కె కె రాధామోహన్ 3 లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ఇలాంటి ఊహించని కష్ట కాలంలో చేతనైనంత సహాయం చేయడం ద్వారానే కలిసికట్టుగా కరోనా ను జయించవచ్చని రాధామోహన్ అన్నారు అలానే అందరినీ లాక్ డౌన్ నిబంధనలు పాటిస్తూ ఇంట్లోనే సురక్షితంగా ఉండమని కోరారు.

Updated Date - 2020-04-06T17:37:20+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!