ప్రజల కోసం పవన్ దీక్ష
ABN, First Publish Date - 2020-07-03T14:23:26+05:30
జనసేనాని పవన్కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు.
జనసేనాని పవన్కల్యాణ్ చాతుర్మాస దీక్షను చేపట్టారు. ప్రస్తుతం దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రభావం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతో అందరూ బావుండాలని, తిరిగి అందరూ సాధారణ జీవితాన్ని కొనసాగించాలని పవన్ ఈ దీక్షను చేపట్టారు. నాలుగు నెలల పాటు ఈ దీక్ష కొనసాగుతుంది. దీక్షలో భాగంగా పవన్ ఓ పూట మాత్రమే భోజనం చేస్తారు. ఇక సినిమాల విషయానికి వస్తే కరోనా ప్రభావం తగ్గిన తర్వాత పవన్ కల్యాణ్ తాను నటిస్తోన్న ‘వకీల్ సాబ్’ సినిమాతో పాటు క్రిష్ సినిమా షూటింగ్ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు.