సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

స్మార్ట్ టీవీని లాంఛ్ చేసిన స్మార్ట్ కపుల్!

ABN, First Publish Date - 2020-10-21T22:37:14+05:30

క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

క్యూ త్రీ వెంచర్స్‌కు సంబంధించిన ట్రీ వ్యూ స్మార్ట్ టీవీని టాలీవుడ్ స్మార్ట్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత లాంఛ్ చేశారు. 32 ఇంచెస్ నుంచి 65 ఇంచెస్ వరకు వివిధ సైజులలో ఉన్న ఈ స్మార్ట్ ఆండ్రాయిడ్ ఫుల్ హెచ్‌డీ ఎల్‌ఈడీ టీవీని మంగళవారం అక్కినేని కపుల్ లాంఛ్ చేశారు. 


అనంతరం కంపెనీ టీవీ మోడల్స్ గురించి వివరించారు. వాయిస్ రిమోట్ ఆప్షన్‌తో రాబోతున్న ఈ టీవీ భారత మార్కెట్లో కచ్చితంగా విజయం సాధిస్తుందని సమంత, నాగచైతన్య ఆశాభావం వ్యక్తం చేశారు. 



Updated Date - 2020-10-21T22:37:14+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!