సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

జనవరి 22.. ఏప్రిల్‌ 28!

ABN, First Publish Date - 2020-12-29T09:48:53+05:30

రంజిత్‌, షెర్రి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది?’. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రంజిత్‌, షెర్రి అగర్వాల్‌ జంటగా నటించిన చిత్రం ‘ఏప్రిల్‌ 28న ఏం జరిగింది?’. వీర గనమాల స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘నేటి తరం ప్రేక్షకులు మెచ్చే ఓ వినూత్నకథతో, ఎవరూ ఊహించని ట్విస్టులతో సినిమా రూపొందించాం. జనవరి 3న నారా రోహిత్‌ చేతుల మీదుగా ట్రైలర్‌ను విడుదల చేస్తాం. సినిమా చూసిన సెన్సార్‌ సభ్యులు అభినందించడం మాకు ధైర్యాన్ని ఇచ్చింది. జనవరి 22న సినిమాను విడుదల చేస్తాం’ అని తెలిపారు వీర గనమాల.

Updated Date - 2020-12-29T09:48:53+05:30 IST
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!