బుల్లితెర బ్యూటీ 'వర్షిణి సౌందరాజన్' గురించి ఇవి మీకు తెలుసా!

టీవీ హోస్ట్ 'వర్షిణి సౌందరాజన్' అసలు పేరు షామిలి.

ఈ 1989లో హైదరాబాద్‌లోని తమిళ ఫ్యామిలీలో జన్మించారు.

ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన 'చందమామ కథలు'తో సిల్వర్  స్క్రీన్ డెబ్యూ చేశారు.

పటాస్ 2, జబర్దస్త్, కామెడీ స్టార్స్ షోలకి హోస్టుగా పనిచేసింది.

బిగ్‌బాస్ ఫేమ్ అభిజీత్‌తో కలిసి 'పెళ్లిగోల' వెబ్ సిరీస్ చేసింది.

తెలుగు ప్రేక్షకులని వీపరీతంగా ఆకట్టుకున్న 'పెళ్లిగోల' 3 సీజన్లు పూర్తి చేసుకుంది.

2022లో సుమంత్ 'మళ్ళీ మొదలైంది'సినిమాలో తన యాక్టింగ్ తో అందరిని మెప్పించింది.

 క్రికెట్‌కి వీరాభిమానైనా వర్షిణి తరుచుగా 'సన్ రైజర్స్' మ్యాచ్‌లకు స్టేడియంలో కనిపిస్తారు.

సమంత 'శాకుంతలంలో' రుద్రవేణిగా మెప్పించింది.

ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ కుర్రాళ్ల హృదయాల్ని కవ్విస్తుంది.