బెంగళూరులో ‘సైమా’ పార్టీ  .. ముద్దుగుమ్మల హంగామా

మరో పక్షం రోజుల్లో దుబాయ్ వేదికగా సైమా అవార్డ్స్ వేడుక జరుగనుంది

ఈ క్రమంలో గతవారం  Hydలో నామినేషన్ పార్టీ అంటూ

 ఓ కార్యక్రమం నిర్వహించిన సైమా అవార్డ్స్ కమిటీ

తాజాగా బెంగళూరులోనూ అదే కార్యక్రమం నిర్వహించడంతో పాటు

ప్రెస్మీట్, ఫ్యాషన్ షో నిర్వహించారు

ఈ కార్యక్రమానికి నటులు ధనుంజయ, రిషి

సినీ కథానాయికలు అవికా ఘోర్ (Avika Gor)

శుభ్ర అయ్యప్ప (Shubra Aiyappa)

శాన్వీ శ్రీవాస్తవ (Shanvi Srivastava)

నిధి ఆగర్వాల్ (Nidhhi Agerwal)

నేహా షెట్టి (Neha Shetty)

వంటి తారలు ఈ కార్యక్రమానికి హజరై

కొత్త శోభ తీసుకువచ్చారు

ఇప్పుడు ఈ వేడుక ఫొటోలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి

మీరూ చూసి ఆస్వాదించండి