అందాల 'బాంధవి' శ్రీధర్  

మసూద' సినిమాతో ఆడియెన్స్‌ని  భయపెట్టించిన తెలుగు బ్యూటీ 'బాంధవి శ్రీధర్'

'మసూద'తో సిల్వర్ స్క్రీన్‌పై డెబ్యూ చేసిన.. అంతకు ముందు ఆమె చైల్డ్ ఆర్టిస్ట్‌గాను ఆకట్టుకుంది.

 ప్రభాస్ 'మిస్టర్ పర్ఫెక్ట్' సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్‌గా డెబ్యూ చేసింది.

తర్వాత ఎన్టీయార్.. 'రభస', 'రామయ్య వస్తావయ్యా' సినిమాల్లో ఆఫర్స్ దక్కించుకుంది.

నెక్ట్స్.. గోపీచంద్ 'మొగుడు' నాని 'మజ్ను' సినిమాల్లో మెరిసింది.

2019లో 'మిస్ ఇండియా రన్నరప్‌'గా నిలిచింది.

అదే ఏడాది.. మిస్ ఆంధ్రప్రదేశ్ టైటిల్ సొంతం చేసుకుంది.

2020లో 'మిస్ ఇండియా ఫ్యాషన్ ఐకాన్‌'గా అవకాశం కొట్టేసింది.

ఈ ఏడాది తమిళ్ క్రైమ్ థ్రిల్లర్ 'లైట్ హౌస్‌'లో పర్వాలేదనిపించింది.    

సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే  ఈ బ్యూటీ తరుచు తన అందాలతో యూత్‌ని పిచ్చెక్కిస్తోంది.