'ప్రేమలు' మలయాళం సినిమా తెలుగులో రాజమౌళి కుమారుడు కార్తికేయ విడుదల చేశారు. ఇందులో రీను పాత్రలో మెప్పించిన భామ మమిత బైజు

మమిత మొదటి సినిమా మలయాళంలో 'సర్వోపరి పలక్కరన్' 

మమిత పుట్టినరోజు జూన్ 22, 2001, తల్లిదండ్రులు డాక్టర్ బైజు కృష్ణన్ అండ్ మణి 

2017లో మొదటి సినిమా చేసినా, 'ఆపరేషన్ జావా' (2021) అనే సినిమాతో పేరొచ్చింది 

2024లో విడుదలైన 'ప్రేమలు' సినిమాతో ఆమె ఒక్కరోజులోనే స్టార్ అయిపొయింది 

దర్శకుడు రాజమౌళి 'ప్రేమలు' లో ఆమె నటనని ప్రశంసించడంతో ఎవరీ మమిత బైజు అని ఆమె కోసం వెతుకులాట ప్రారంభించారు 

మమిత బైజు ఇప్పుడు తెలుగు, మలయాళం ప్రేక్షకులకు కొత్త క్రష్ అయింది 

మమిత ఇప్పుడు బీఎస్సీ (సైకాలజీ) సెక్రెడ్ హార్ట్ కాలేజ్ లో చదువుతోంది