ఒకప్పటి అగ్ర తార శ్రీదేవి, బోనీ కపూర్ ల కుమార్తె జాన్వీ కపూర్, మార్చి 6, 1997లో పుట్టింది

ఆరంగేట్రం హిందీలో 'ధడక్' (2018) సినిమా ద్వారా, ఇది మరాఠి సినిమా 'సైరత్' కి రీమేక్ 

తరువాత జాన్వీ కపూర్ సుమారు ఆరేడు సినిమాలు చేసింది, వరసగా ఫ్లాపులు అవుతూ వచ్చాయి

తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ పక్కన 'దేవర' తో ఆరంగేట్రం చేయనున్న జాన్వీ 

తెలుగులో మొదటి సినిమా ఇంకా ప్రొడక్షన్ లో ఉండగానే రామ్ చరణ్ పక్కన చేసే ఇంకో పెద్ద అవకాశం రావటం 

ఇప్పుడు అల్లు అర్జున్ తో 'పుష్ప 2' లో స్పెషల్ సాంగ్ లో కూడా చేస్తోంది అని వార్త 

ఇలా ముగ్గురు అగ్ర నటుల పక్కన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే జాన్వీ తెలుగులో ఛాన్స్ కొట్టేసింది 

తల్లి శ్రీదేవి దక్షిణాదికి చెందిన వ్యక్తి, ముఖ్యంగా తెలుగు సినిమాలలో ఎక్కువ చేశారు. ఇప్పుడు జాన్వీ కూడా తెలుగులోకి రావటం అంటే... 

తన తల్లి ఎక్కడ మొదలెట్టారో, తాను కూడా ఇప్పుడు అక్కడకే రావటం సంతోషంగా వుంది అని జాన్వీ అన్నారు 

జాన్వీ చెల్లెలు ఖుషి కపూర్ కూడా నటి. జాన్వీ అన్నయ్య అర్జున్ కపూర్ (బోనీ కపూర్ మొదటి భార్య కుమారుడు) కూడా నటుడు