కరణ్‌ జోహార్‌ ధర్మా ప్రొడక్షన్స్‌ సంస్థలో 50% వాటాని సీరీన్ ప్రొడక్షన్స్ వారు దక్కించుకున్నారు

ఈ సీరీన్ ప్రొడక్షన్స్ టీకాల తయారీ సంస్థ సీరం ఇన్‌స్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనావాలా ది

రూ.1000 కోట్ల మేర ధర్మా ప్రొడక్షన్స్‌ లో అదర్‌ పూనావాలా ఇన్వెస్ట్ చేయనున్నాడని టాక్ వినిపిస్తోంది

కరణ్‌ జోహార్‌ కు కూడా దీనిలో 50 శాతం వాటా ఉంటుంది

కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా కూడా కొనసాగుతారు

ఈ సంస్థ సీఈవోగా అపుర్వా మెహతానే ఉంటారు

నిర్మాణ వ్యవహారాల్లో పునావాలా భాగమవుతారని తెలుస్తోంది

రిలయన్స్‌ సంస్థ కొనుగోలు చేసే అవకాశం ఉందని వార్తలు వచ్చాయి

కానీ, అదర్‌ పూనావాలా కు ఈ అవకాశం వరించింది