ఓటీటీలోకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్

జీ స్టూడియోస్, ఎమ్మే ఎంటర్టైన్మెంట్,    సంయుక్తంగా  నిర్మించిన చిత్రం ‘వేద’

జాన్ అబ్రహం, శార్వరి, అభిషేక్ బెనర్జీ ప్రధాన పాత్రల్లో నటించారు

నిఖిల్ అద్వానీ దర్శకత్వంలో వచ్చిన ‘వేద’ చిత్రం

దసరా సందర్భంగా అక్టోబర్ 10 నుంచి జీ 5లో ‘వేద, సంవిధాన్ కా రక్షక్’ స్ట్రీమింగ్

హిందీ, తమిళం, తెలుగులో అందుబాటులోకి వచ్చింది

సామాజిక అసమానతలు, కుల వివక్ష మీద చేసే పోరాటంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు

జీ 5 చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మనీష్ కల్రా మాట్లాడుతూ

సామాజిక సందేశాన్నిస్తూ, అర్థవంతమైన సంభాషణలతో వచ్చిన ‘వేద’

ప్రేక్షకులకి కనెక్ట్ అవ్వడం ఆనందంగా ఉంది అని అన్నారు