తెలుగు రాష్ట్రాల్లో  వరద బాధితుల సహాయార్థం చిరంజీవి భారీ విరాళం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి తన తరఫున రూ.50లక్షలు,

రామ్‌చరణ్‌ తరఫున మరో రూ.50 లక్షల చెక్కును అందజేశారు

సాయాన్ని మెచ్చుకుంటూ సీఎం పోస్ట్‌

ముఖ్యమంత్రి సహాయ నిధికి కోటి రూపాయలు విరాళంగా అందించిన మెగాస్టార్‌ చిరంజీవి,

రామ్‌చరణ్‌కు నా హృదయపూర్వక ధన్యవాదాలు

దీనిపై చిరంజీవి తాజాగా స్పందించారు

మీరు నాపై చూపించిన ఆదరణకు ధన్యవాదాలు,

ప్రజలకు విపత్తులు ఎదురైనప్పుడు సాయం

అందించడం మా కర్తవ్యం అని చిరు ట్వీట్‌లో పేర్కొన్నారు