రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

ABN , First Publish Date - 2022-01-29T10:54:27+05:30 IST

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం ఒక పాట మినహా పూర్తయింది...

రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌

శర్వానంద్‌ హీరోగా నటిస్తున్న  లేటెస్ట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం ఒక  పాట మినహా పూర్తయింది.  రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 25న విడుదల చేయసున్నట్లు నిర్మాత సుధాకర్‌ చెరుకూరి ప్రకటించారు. . కిశోర్‌ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మహిళలకు ప్రాధాన్యం కల్పించే కథాంశంతో  రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో శర్వానంద్‌, రఫ్మిక తొలిసారిగా కలసి నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, ఫస్ల్‌ లుక్‌తో సినిమాకు  పాజిటివ్‌ వైబ్స్‌ ఏర్పడినట్లు నిర్మాత చెప్పారు. కుష్బూ, రాధిక, ఊర్శశి ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి ధేవిశ్రీ ప్రసాద్‌ సంగీత దర్శకుడు.


Updated Date - 2022-01-29T10:54:27+05:30 IST