ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యుడిపై మోహన్బాబు ఫైర్!
ABN , First Publish Date - 2021-10-11T00:22:24+05:30 IST
‘మా’ ఓట్ల లెక్కింపు కేంద్రంలో మోహన్బాబు ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యుడిపై వేలు చూపించి వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యారు. లెక్కింపు దగ్గరున్న ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యుడైన రమణారెడ్డికి మోహన్బాబు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాశమైంది. అక్కడే ఉన్న విష్ణు వచ్చి.. అతని భుజం తట్టి పక్కకు పంపారు.
‘మా’ ఓట్ల లెక్కింపు కేంద్రంలో మోహన్బాబు ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యుడిపై వేలు చూపించి వార్నింగ్ ఇచ్చినట్లు అయ్యారు. లెక్కింపు దగ్గరున్న ప్రకాశ్రాజ్ ప్యానల్ సభ్యుడైన రమణారెడ్డికి మోహన్బాబు వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాశమైంది. అక్కడే ఉన్న విష్ణు వచ్చి.. అతని భుజం తట్టి పక్కకు పంపారు. ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. దీనిలో విష్ణు ముందుజలో ఉన్నారని తెలుస్తోంది. ఈసీ లెక్కింపులో ప్రకాశ్రాజ్ ముందుంజలో ఉన్నట్లు సమాచారం.