ఉత్కంఠ పెంచే మడ్డీ రేస్
ABN , First Publish Date - 2021-12-03T10:02:15+05:30 IST
బురద రేసు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన చిత్రం ‘మడ్డీ’. యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు...
బురద రేసు నేపథ్యంలో ఆద్యంతం ఉత్కంఠ భరితంగా తెరకెక్కిన చిత్రం ‘మడ్డీ’. యువన్, రిధాన్ కృష్ణ, అనూష సురేష్ ప్రధాన పాత్రల్లో నటించారు. నిర్మాత దిల్రాజు తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ నెల 10న విడుదలవుతోంది. బుధవారం ట్రైలర్ను విడుదల చేశారు. ఈ చిత్రానికి డా. ప్రగాభల్ దర్శకుడు.