సముద్ర తీరంలో సుందరీమణులు
ABN , First Publish Date - 2021-07-14T06:56:39+05:30 IST
వర్షాకాలం వచ్చింది. వాతావరణం చల్లబడింది. కొంతమంది సుందరీమణులు సామాజిక మాధ్యమాల్లో సెగలు పుట్టిస్తున్నారు....
వర్షాకాలం వచ్చింది. వాతావరణం చల్లబడింది. కొంతమంది సుందరీమణులు సామాజిక మాధ్యమాల్లో సెగలు పుట్టిస్తున్నారు. సముద్ర తీరంలో ఫొటోలు దిగి, వాటిని అందరితో పంచుకుంటూ... అంతర్జాలంలో వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. పూజా హెగ్డే, మెహరీన్, ఇలియానా, దిశా పాట్నీ, రాయ్ లక్ష్మి... రెండు మూడు రోజులుగా వీళ్లంతా వేర్వేరు ప్రదేశాల్లో తీరప్రాంతంలో ఉన్నవాళ్లే. సముద్రపు అలలను చూస్తూ... ఈత కొడుతూ... చిన్న పిల్లల్లా సంబరపడినవాళ్లే. ఆ ఆనందాన్ని ఫొటోల్లో చూడండి.