Mathu Vadalara 2: వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌

ABN , Publish Date - Aug 30 , 2024 | 12:17 PM

శ్రీసింహా హీరోగా నటిస్తున్న  చిత్రం ‘మత్తు వదలరా 2’ (Mathu Vadalara 2). రితేశ్‌ రానా దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  ఫరియా అబ్దుల్లా నాయికగా  కనిపించనున్నారు. 

శ్రీసింహా (Sri Simha)హీరోగా నటిస్తున్న  చిత్రం ‘మత్తు వదలరా 2’ (mathu vadalara 2)(Mathu Vadalara 2). రితేశ్‌ రానా (Ritesh Rana) దర్శకత్వంలో తెరకెక్కుతోంది.  ఫరియా అబ్దుల్లా నాయికగా  కనిపించనున్నారు.  కామెడీ ఎంటర్‌టైనర్‌ గా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 13న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మైత్రి మూవీ మేకర్స్ అండ్ క్లాప్ ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు   నిర్మిస్తున్నాయి. కామెడీ నేపథ్యంలో తాజాగా దీని టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో శ్రీ సింహా, సత్య కామెడీ డైలాగులతో నవ్వించారు. వెల్‌కమ్‌ టు ‘హీ’ టీమ్‌ అంటూ సాగే ఈ టీజర్‌ పై ఓ లుక్ వేయండి. 

Updated Date - Aug 30 , 2024 | 12:17 PM