విశ్వక్ సేన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆర్గాన్స్ డొనేట్ చేసిన మాస్ కా దాస్

ABN , Publish Date - Jun 16 , 2024 | 10:06 PM

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

విశ్వక్ సేన్ సంచ‌ల‌న నిర్ణ‌యం.. ఆర్గాన్స్ డొనేట్ చేసిన మాస్ కా దాస్
vishwak

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ (VishwakSen) మెట్రో రెట్రో అనే నోబుల్ కాజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నోబుల్ కాజ్ ఆర్గాన్ డొనేషన్ కు సపోర్ట్ చేయడానికి ఏర్పాటు చేసిన‌ ఈ కార్యక్రమంలో విశ్వక్ సేన్ తన ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించి చాలా మందికి ఆదర్శంగా నిలిచారు.

GQKkOSAbgAAlMqt.jpeg

ఆర్గాన్ డొనేషన్ పై అవగాహన కల్పిస్తూ ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న విశ్వక్ (VishwakSen) పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొవాలని, తద్వారా అనేక మంది ప్రాణాలను కాపాడాలని కోరారు విశ్వక్ (VishwakSen).


GQKkOVvaAAExSbT.jpeg

విశ్వన్‌సేన్‌తో బ్లాక్‌బస్టర్ హిట్‌ని తీసిన దర్శకుడు శైలేష్ కొలను (Sailesh Kolanu) కూడా ఈ ఈవెంట్ కు హాజరయ్యారు. ఇటివలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో సినిమాతో అల‌రించిన‌ విశ్వక్ సేన్ (VishwakSen) త్వ‌ర‌లో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ 'మెకానిక్ రాకీ'తో రాబోతున్నారు.

Updated Date - Jun 16 , 2024 | 10:08 PM