మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా లండన్‌

ABN , Publish Date - Jul 25 , 2024 | 06:04 AM

ప్యారిస్‌ వేదికగా శుక్రవారం నుంచి ఒలింపిక్స్‌ జరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా లండన్‌ చేరుకున్నారు...

ప్యారిస్‌ వేదికగా శుక్రవారం నుంచి ఒలింపిక్స్‌ జరుగుతున్న నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవి కుటుంబ సమేతంగా లండన్‌ చేరుకున్నారు. అక్కడున్న హైడ్‌ పార్క్‌లో రామ్‌చరణ్‌, ఉపాసన, మనవరాలు క్లీంకారాతో ప్రకృతిని ఆస్వాదిస్తున్న ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. గురువారం మెగా కుటుంబం పారిస్‌ వెళుతుంది.

Updated Date - Jul 26 , 2024 | 12:08 AM